YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు కళలు

మంత్రముగ్దులను చేసిన కూచిపూడి నృత్యం

మంత్రముగ్దులను చేసిన కూచిపూడి నృత్యం

కళలకు కాణాచి అయినా కూచిపూడిలో  గురువారం రాత్రి జరిగిన నాట్య ప్రదర్శన ఆహుతులను మంత్రముగ్దులను చేసింది.
కూచిపూడి కళాక్షేత్రం మాజీ ప్రిన్సిపాల్ వేదాంతం రత్తయ్య శర్మ స్మృత్యర్థం జరిగిన ఈ కార్యక్రమంలో కూచిపూడి కళాకారులు తమ నాట్య విన్యాసాలతో అలరించారు. అందేలా రవ్వళితో కూచిపూడి పులకించిపోయింది. ఈ సందర్భగా కళాకారులను ఘనంగా సత్కరించారు 
 

Related Posts