YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన నందమూరి సుహాసిని..!!

 కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన నందమూరి సుహాసిని..!!

కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్ర ఫై పిర్యాదు చేసారు. కూకట్‌పల్లి తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.  కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్‌, ఓల్డ్‌ బోయిన్‌పల్లి ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సుహాసిని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Related Posts