YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వంశపరంపర్య అర్చకుల అందరికి పదవి విరమణ లేకుండా చేస్తా - జగన్..!!

వంశపరంపర్య అర్చకుల అందరికి పదవి విరమణ లేకుండా చేస్తా - జగన్..!!

వై.స్.ర్.పార్టీ అధ్యక్షులు గౌ. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు శ్రీ వై.స్.జగన్ గారు   తిరుమల శ్రీవారి దర్శనం చేసుకొని శ్రీ విశాఖ శారద పీఠాధిపతులు పూజ్య శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేద్ర స్వరస్పతి మహాస్వామి వారి ఆశ్రమం నందు తిరుమల నందు వారి ఆశీస్సులు తీసుకున్నారు. ..తిరుచానూరు తిరుమల శ్రీవారి వంశపరంపర్య అర్చకస్వాములు..శ్రీ స్వామీ వారు మీ తండ్రి శ్రీ వై.స్.రాజశేఖరెడ్డి గారు అర్చకులకు ఎంతో  మేలు చేశారు వారు చేసిన చట్టం కు వెతిరేకంగా అర్చకులును ప్రభుత్వం బలవంతంగా పదవి విరమణ చేయంచారని..చిన్న ఆలయల పరిస్థితి మరీ అధన్యంగాఉందిని స్వామిరు వారి సమస్యలను శ్రీ జగన్ గారి దృష్టికి  తిసుకోచ్చారూ..దీ నిపై శ్రీ వై.స్. జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల అర్చకుల తో పాటుగా రాష్ట్రంలో ఉన్న వంశపరంపర్య అర్చకుల అందరికి పదవి విరమణ లేకుండా చేస్తామని..76 జీ. ఓ. మొదటి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు.

Related Posts