YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గురువారం మధ్యహ్నం తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

గురువారం మధ్యహ్నం తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

టిఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రగతి  భవన్ లో గురువారం మద్యాహ్నం 2గం జరుగుతుంది. ఈ నెల 17 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో టిఆర్ ఎస్ ఎంపిలు అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంపిలతో చర్చిస్తారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావాల్సిందిగా లోకసభ సభ్యులను ఆహ్వానించారు.

Related Posts