YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా..!!

 ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా రోజా..!!

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

 నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. దీనిపై నేడో రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. మంగళవారం ఆమెను, మంత్రి పదవులు దక్కని మరికొందరు ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి తాడేపల్లిలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. వారందరికీ మంత్రి పదవులు ఇవ్వలేకపోవడానికి కారణాలను వివరిస్తూనే, వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించారని తెలిసింది. ఈ నేపథ్యంలో రోజాకు ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ పదవిని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Related Posts