YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల

 ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి  ఆదిమూలపు సురేష్ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్స్  పబ్లిక్ ఎగ్జామ్స్ 2019 కు చెందిన ఎస్ ఎస్ సి మరియు ఇంటర్ పరీక్షా ఫలితాలను విజయవాడలో విడుదల చేసారు.   ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆర్. నరసింహారావు, వ్యవస్థాపక సంచాలకులు కృష్ణమాచార్యులు, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. డైరెక్టర్ నరసింహారావు బడి వయస్సు దాటినా పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం 1991లో ఏర్పాటు చేయడం జరిగింది.. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళుతున్నామని అన్నారు. ఈ విద్యావ్యవస్థ లో ఆన్లైన్ ద్వారా ప్రత్యుత్తరాలు చెయ్యడం జరుగుతున్నది. సార్వత్రిక విద్యా విధానం లో కఠినతరమైన నిబంధనలు అమలు చేయడం జరుగుతోందని అయన అన్నారు.

Related Posts