YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పశుసంవర్ధక శాఖ మంత్రిని కలిసిన గోపాల మిత్రులు

పశుసంవర్ధక శాఖ మంత్రిని కలిసిన గోపాల మిత్రులు

అమరావతి లో  ఉండవల్లి స్థానిక నివాసం వద్ద పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ ను మంగళవారం  రాష్ట్ర నాయకులు గోపాల మిత్రులు కలిసి తమ సమస్యలు  గురించి తెలియ జేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని, సెల్ఫ్ ఎంప్లయిమెంట్ అను పదం తీసివేయాలి కోరారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ గోపాల మిత్రులు సమస్యలు విని సానుకూలంగా స్పందించి బుదవారం మంత్రి కార్యాలయం ఆఫీసు లో కలవాలని మిత్రులకు సూచించారు. నాగ వేణి, వెంకటేశులు, రాము,నాగేంద్ర,శివ, రంగన్న తదితర గోపాల మిత్రులు మంత్రిని కలుసుకున్నారు.

Related Posts