YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్డీయేతో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు.

Highlights

  • టెలీకాన్ఫరెన్స్ కీలక నిర్ణయం
  • కొనసాగుతున్న టెలీ కాన్ఫరెన్స్
  •  
ఎన్డీయేతో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు.

 

తెలుగుదేశం పార్టీ అత్యున్నత స్థాయి నిర్ణాయక పొలిట్ బ్యూరో సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఎన్డీయే నుంచి వైదొలగాలని టీడీపీ పొలిట్ బ్యూరో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. కొద్దిసేపటి క్రితం పొలిట్ బ్యూరో సభ్యులతో నిర్వహిస్తున్న టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టెలీ కాన్ఫరెన్స్  కొనసాగుతుంది. 

Related Posts