YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పార్కింగ్ గా మారిన ప్రభుత్వ స్థలం లక్షటిపెట్

పార్కింగ్ గా మారిన ప్రభుత్వ స్థలం లక్షటిపెట్

పార్కింగ్ గా మారిన ప్రభుత్వ స్థలం
లక్షటిపెట్:మంచిర్యాల్ డిసెంబర్ 2 
మండలంలోని నీటి పారుదల శాఖ కార్యాలయ స్థలం ప్రయివేట్ స్కూల్ బస్ లకు పార్కింగా మారింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు ఉప నీటి పారుదల శాఖ కార్యాలయం ఉంది. ఆకార్యాలయంలో ఉండే పెద్ద అధికారి కోసం కార్యాలయం ప్రక్కనే నివాసాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కానీ అట్టి నివాసం శిథిలావస్థకు చేరడంతో అధికారి ఉండకపోవడంతో చెప్పే అధికారిలేక  కార్యాలయం చుట్టూ ఉండే కాళీ స్థలం ఆర్కే పాఠశాల బస్సులకు పార్కింగ్ ప్లేస్గా మారింది. ఇలా ప్రభుత్వ స్థలలన్ని ప్రైవేట్ వాళ్లు  వాడుకుంటే ఎలా అంటున్న పట్టణ ప్రజలు అంతే కాకుండా చుట్టుప్రక్కల వారు చెత్త చెదారం ఈ గ్రండులోనే తెచ్చిపోస్తున్నారు వద్దు ఇక్కడ పోయాద్దు అని ఎన్నిసార్లు చెప్పిన ఇనిపించుకోవడం లేదు దీని విషయమై ఒక్కసారి మున్సిఫాల్ అధికారులకూడా తెల్పడంజరిగింది అని జేఈ అశ్విన్ కుమార్ తెలిపారు బస్సు ల పార్కింగ్ విషయమై డి ఈ గారిని వివరణ కోరగా ఎన్నిసార్లు స్కూల్ యాజమాన్యానికి  చెప్పిన వినిపించుకోవడం లేదు ఇపుడుకుడా చెప్పమని వారుచెప్పారు

Related Posts