YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పుల్వామా అమర జవాన్ల సంస్మరణ కార్యక్రమం

పుల్వామా అమర జవాన్ల సంస్మరణ కార్యక్రమం

పుల్వామా అమర జవాన్ల సంస్మరణ కార్యక్రమం
కామారెడ్డి ఫిబ్రవరి 14
పూల్వామా అమర జవాన్ల సంస్మరణ కార్యక్రమము
పుల్వామా ఉగ్రదాడి జరిగి  సంవత్సరం   పూర్తి అయిన సందర్భంగా. దాడిలో అమరులైన జవాన్లను స్మరించుకుంటూ,ఆ వీర జవాన్ ల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నివాళ్ళు అర్పించే కార్యక్రమము నిర్వహించడం జరిగింది. జాతీయ వాదులు, దేశ భక్తులు  సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద, సుభాష్ రోడ్ కామారెడ్డి లో గల  3.15 నిమిషాలకు గంజ్ స్కూల్ విద్యార్థుల చేత జాతీయ గీతం 'జన-గణ-మన' ఆలపించడం జరిగింది విశ్వహిందూ పరిషత్-బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమములో రంజిత్ మోహన్ ,కౌన్సిలర్లు ముప్పారపు ఆనంద్ ,అవధూత నరేందర్ రవీందర్ గౌడ్ ,మోటూరి శ్రీకాంత్ ,శ్రీనివాస్ జంగిడి శ్రీనివాస్ కుంభాల రవి పుల్లూరు సతీష్ రిటైర్మెంట్ ఆర్మీ జవాన్లు విశ్వహిందూ పరిషత్ నగర అధ్యక్షులు బాపిరెడ్డి,జగన్, రమేష్ విశ్వ హిందు పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Related Posts