YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి మతి భ్రమించి దాడులు చేస్తోంది 

టీడీపీకి మతి భ్రమించి దాడులు చేస్తోంది 

టీడీపీకి మతి భ్రమించి దాడులు చేస్తోంది 
ఆదిమూలపు సురేష్
అమరావతి ఫిబ్రవరి 24
ఎంపీ నందిగం సురేష్ పై  దాడిని ఖండిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలు కొట్టిన దెబ్బకు టీడీపీకి  మతి  భ్రమించి దిక్కుతోచక ఇలాంటి దాడులు చేస్తోందన్నారు. రాజధాని అంశాన్ని అడ్డుపెట్టుకొని రైతుల ముసుగులో.. టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారన్నారు. దాడులతో బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు. ప్రజలే టీడీపీకి బుద్ధి చెబుతారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

Related Posts