రైతులకు భరోసా ఆత్మహత్య చేసుకున్న బాధితులకు చెక్కులు పంపిణీ
- ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి
ఎమ్మిగనూరు ఫిబ్రవరి 24
పట్టణంలోని స్థానిక బాలికల జూనియర్ కాలేజీలో ఉదయం 10.00 గంటలకు "జగనన్న వసతి దీవెన" పథకం ప్రారంభోత్సవం అనంతరం "రైతులకు భరోసా" ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయం చెక్కును శాసన సభ్యుడు ఎర్రకోట చెన్న కేశవ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈకార్యక్రమంలో జిఎమ్. స్పేషల్ ఆఫిసర్ సోమశేఖర్ రెడ్డి, సి. రాజమళ్ళాయప్ప, డి.జంబన్న, ఎంపీడీఓ రేవతమ్మ, నందవరం ఎంపీడీఓ ఫజుల్ బాషా, గోనెగండ్ల ఎంపీడీఓ ఎం.జి. ప్రవీణ్ కుమార్, ఎం. ఆంజనేయులు , పట్టణ ప్రాజెక్టు ఆఫిసర్ మోహన్, బాలికల జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎ. పద్మావతి, బి. ఉషారాణి పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.