YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

కారు పల్టీ…ఐదుగురికి గాయాలు

కారు పల్టీ…ఐదుగురికి గాయాలు

అనంతపురం జూలై 3, అనంతపుంర జిల్లా సోమందేపల్లి తహశీల్దార్ కార్యాలయం సమీపంలో హైవే మీద ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చని కారు అదుపు తప్పి రోడ్డు కిందకు  పల్టీ కోట్టింది. ఘటనలో కారు ప్రయాణికులు ఐదుగురికి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ప్రాణహాని జరగలేదు.  బాధితులు బీదర్ కు వెళుతున్న బెంగళూరు వాసులు. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయ చర్యలు చెపట్టారు.

Related Posts