YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం తెలంగాణ

వైకుంఠధామాలను త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్

వైకుంఠధామాలను త్వరితగతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్

వైకుంఠధామాలను త్వరితగతిన పూర్తి చేయాలి
జిల్లా కలెక్టరు డాక్టర్ ఎ.శరత్
కామారెడ్డి ఫిబ్రవరి 26
వైకుంఠధామాలను  త్వరితగతిన  పూర్తిచేయాలని పంచాయితీ రాజ్ అధికారులను ఆదేశించారు.శుకవారం నాడు జనహిత భవన్ లో ఆర్డి ఓలు, పంచాయితీరాజ్ ఇంజనీర్లతో వైకుంఠధామం పనులను మండలాల వారిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠధామాలలో మిగిలిన లక్ష్యాన్ని వెంటనే పూర్తి అయ్యేలా క్షేత్ర స్థాయిలో ఎఇ, డిఇ లు పర్యవేక్షించాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ పనులకు సంబంధించి ఇసుక కొరత లేదని, ఆర్ డిఓల సహకారంతో ఇసుక సిద్ధం చేసుకోవాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ పనులను ఎప్పటికప్పడు రికార్డు చేయాలని, వచ్చే పదవ తేదీలో ఎసీఓ
జనరేట్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ డి ఓలు ఎస్.శీను, రాజాగౌడ్, పంచాయితీరాజ్ వీరేందర్‌రావు, డివిజనల్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

Related Posts