విశాఖపట్నం
కరోనా రెండవ దశ ఉదృతి వలన , కరోనా బాధితులను ఆదుకోవడం కోసం, ఎమ్మెల్యే అమర్నాథ్ పరిశ్రమ యాజమాన్యాలని కోరగా ఆయన పిలుపు మేరకు అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి లో మెరుగైన వైద్య సదుపాయాల అందించడం కొరకు అరబిందో ఫార్మా లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకి అండగా నిలిచిన అరబిందో ఫార్మా లిమిటెడ్ కంపెనీ యాజమాన్యనికి ఎమ్మెల్యే అమర్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు.