YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మహేశ్వరం లో మంత్రి సబిత పర్యటన

మహేశ్వరం లో మంత్రి సబిత పర్యటన

రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సందర్శించారు.  30 పడకల ఆసుపత్రి భవనం నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. తరువాత కోవిడ్ 19 పై  ,ఆరోగ్యశాఖ, పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.మంత్రి వెంట జిల్లా పరిషత్ చైర్మన్ అనిత హరినాథ్ రెడ్డి,ఎంపీపీ రఘుమరెడ్డి, సునీత అంద్య నాయక్,,ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎం ర్ ఓ, అర్ పి జ్యోతి,ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు
 

Related Posts