YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముగ్గురు మావోయిస్టుల మృతి

ముగ్గురు మావోయిస్టుల మృతి

విశాఖపట్నం
విశాఖ ఏజెన్సీ లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతి చెందారు. ఆంధ్రా ఒడిశా బార్డర్ ప్రాంతంలో  మావోయిస్టులకు పోలీసులకు  ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు మందుపాతర పేల్చారు. దాంతో పోలీసులకు గాయాలు అయ్యాయి.  మల్కన్ గిరిజిల్లా తులసిపహాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్ట్ మృతిచెందినట్లు   ఒరిస్సా డిజిపి ప్రకటించారు. మృతి చెందిన మావోయిస్టు ఏవోబీ ఎస్ జెడ్ సీ మల్కన్ గిరి - కోరాపుట్- విశాఖ బోర్డర్ డివిజన్ సభ్యురాలు గా ప్రాధమికంగా నిర్ధారించారు. ఎస్ ఒ జీ జవాన్  కు గాయాలు కావడంతో హెలికాప్టర్ లో తరలించడానికి ఏర్పాట్లు చేసారు.

Related Posts