YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం వైయస్.జగన్

శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం  వైయస్.జగన్

శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం  వైయస్.జగన్
తిరుమల
శ్రీ వేంకటేశ్వరస్వామిని సీఎం  వైయస్.జగన్ మంగళవారం దర్శించుకున్నారు. అయన తులాభారం మొక్కు తీర్చుకున్నారు. సీఎంకు ఆలయం వద్ద  టీడీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఎ వి ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం తర్వాత శ్రీ వకుళమాతను, ఆలయ ప్రదక్షిణ అనంతరం విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, శ్రీయోగనరసింహస్వామి వారిని దర్శించుకుననారు. తరువాత తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీ కోసం నూతన బూందీపోటును ప్రారంభించారు. ఎస్వీబీసీ (శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్) కన్నడ, హిందీ భాషల్లో ఛానళ్లను ప్రారంభించారు.

Related Posts