హైదరాబాద్
ఈడీ విచారణకు ఈడీ అధికారుల ముందు ఎమ్మెల్సీ ఎల్ రమణ శుక్రవారం హజరయ్యారు. క్యాసినో కేస్ లో విచారణ నిమిత్తం అయన ఈడి కార్యాలయనికి వచ్చారు. విచారణకు రావలసిందిగా ఇదివరకే ఎమ్మెల్సి రమణకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.ఈ ఇప్పటికే తలసాని మహేష్, ధర్మేందర్ యాదవ్ ,గుర్నాథ్ రెడ్డి లను అధికారులు ప్రశ్నించారు.