YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

100 మిలియన్‌ మార్కును దాటిన‘రంగమ్మా మంగమ్మా..’..!!

100 మిలియన్‌ మార్కును దాటిన‘రంగమ్మా మంగమ్మా..’..!!

 రామ్‌చరణ్‌, సమంత జంటగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రంలోని ‘రంగమ్మా మంగమ్మా..’ పాట యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ పాటను 100 మిలియన్లు మందికిపైగా వీక్షించారు. ఈ ఏడాదిలో అతి తక్కువ సమయంలో పది కోట్ల మార్క్‌ను దాటిన తొలి దక్షిణాది పాటగా రికార్డు సృష్టించినట్లు చిత్రవర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి.

Related Posts