YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మాస్ రాజా హీరోగా 'డిస్కో రాజా'..!!

మాస్ రాజా హీరోగా 'డిస్కో రాజా'..!!

'ఒక్క క్షణం' చిత్రాన్ని రూపొందించిన వీఐ ఆనంద్ తన తదుపరి చిత్రాని రవితేజతో చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి జరుగుతుంది.  ఈ సినిమాకి 'డిస్కో రాజా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఈ టైటిల్ నే ఖరారు చేయవచ్చని అంటున్నారు. ఈ చిత్రానికి థమన్ బాణీలు సమకూర్చనున్నాడు. ప్రస్తుతం రవితేజ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ అంటోని' అనే  చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

Related Posts