YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

3000 కిలోమీటర్ల మైలురాయిని తాకనున్న జగన్ పాదయాత్ర..!!

3000 కిలోమీటర్ల మైలురాయిని తాకనున్న జగన్ పాదయాత్ర..!!

 ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్  చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర నేడు 3 వేల కిలోమీటర్ల మైలురాయిని తాకనుంది. నిన్నటివరకూ విశాఖపట్నం జిల్లాలో సాగిన యాత్ర, నేడు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించింది. ఈ రోజు ఉదయం జగన్, ఎస్ కోట నియోజకవర్గం కొత్తవలస మండలం చింతల పాలెంలో నడుస్తున్న వేళ, రహదారులు జనసంద్రంగా మారిపోయాయి.  ఈ మధ్యాహ్నం పాదయాత్ర 3 వేల కిలోమీటర్ల మైలురాయిని తాకనుండగా, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెంలో ఇందుకు గుర్తుగా ప్రత్యేకంగా నిర్మించిన పైలాన్ ను జగన్ ఆవిష్కరించనున్నారు. 

Related Posts