YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రవితేజ తో జోడి కట్టనున్న 'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్..!!

 రవితేజ తో జోడి కట్టనున్న 'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్..!!

 ప్రస్తుతం రవితేజ .. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన తరువాత సినిమాను ఆయన దర్శకుడు వీఐ ఆనంద్ తో కలిసి చేయనున్నాడు. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరమట. ఒక కథానాయికగా  'నన్ను దోచుకుందువటే'  ఫేమ్  నాభా నటేశ్ ను తీసుకున్నారు. మరో కథానాయికగా 'ఆర్ ఎక్స్ 100' సినిమాతో కుర్రకారును తన వైపు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్  తీసుకున్నారనేది తాజా సమాచారం. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో, సునీల్ ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టుగా చెబుతున్నారు.

Related Posts