YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'మారి 2' నుంచి ధనుశ్ ఫస్టులుక్..!!

 'మారి 2' నుంచి ధనుశ్ ఫస్టులుక్..!!

బాలాజీ మోహన్ దర్శకత్వంలో 2015లో వచ్చిన 'మారి' అభిమానులను ఆకట్టుకుంది. ఆ సినిమాకి సీక్వెల్ గా బాలాజీ మోహన్ దర్శకత్వంలోనే  'మారి 2' రూపొందింది. ధనుశ్ సొంత బ్యానర్ పై నిర్మించబడిన ఈ సినిమాలో సాయిపల్లవి కథానాయికగా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది.

Related Posts