YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రంగం బజార్ లో మహాకూటమి ప్రచారం

 రంగం బజార్ లో మహాకూటమి ప్రచారం
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగంబంజార్  గ్రామంలో మహాకూటమి ఆధ్వర్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరధ ద్వారా కోట్ల రూపాయలు వృధా చేసారని అన్నారు. నీళ్లు ఇవ్వకుండా ఓట్లు అడగమని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నాసిరకంగా కట్టారని కొన్నిచోట్ల స్తంభాలు కూలిపోవడం, ఇల్లు కురవడం జరిగిందని తెలిపారు. ప్రజాకుటమి ప్రభుత్వం లో ఆ బాధ ఉండదని అన్ఆరు. మీ స్థలంలో ఐదు5 లక్షలతో మీరే కట్టుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు రాయల శేషగిరిరావు, దుపాటి భద్రరాజు,ధారా బాబు,లచ్చిరెడ్డి, రామకృష్ణ,శివ,కాటంనేని వెంకటేశ్వరరావు, ప్రసాద్,కొత్తపల్లి వెంకటేశ్వర్లు గద్దల శంకర్ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Posts