YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చివరికి చేరిన జగన్ పాదయాత్ర..!!

చివరికి చేరిన జగన్ పాదయాత్ర..!!

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర చివరి ఘట్టానికి చేరుకుంది. 12 జిల్లాలను పూర్తి చేసుకుని... చివరి జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించింది. వీరఘట్టం మండలం కెల్ల వద్ద అశేష జనసందోహం మధ్య జగన్ శ్రీకాకుళం జిల్లాలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

Related Posts