YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పరిటాల ఫ్యామిలీపై విచారణ చేయాలి

 పరిటాల ఫ్యామిలీపై విచారణ చేయాలి
భానుకిరణ్ తమ కుటుంబానికి నమ్మకద్రోహం చేశాడనీ, అతను విశ్వాస ఘాతకుడని మద్దెలచెరువు సూరి భార్య భానుమతి విమర్శించారు. అతనికి యావజ్జీవశిక్ష కాకుండా ఉరిశిక్ష విధించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పరిటాల సునీత కుటుంబమే భానుకిరణ్ చేత సూరిని హత్య చేయించిందని ఆమె ఆరోపించారు. సుపారీ ఇచ్చి సూరిని హత్యచేసిన పరిటాల కుటుంబంపై కూడా విచారణ జరిపి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. తన భర్త పేరును వాడుకుని భాను కోట్ల రూపాయల సెటిల్మెంట్లు చేశాడని దుయ్యబట్టారు.

Related Posts