YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

కళలు

ఆహుతులను ఆకట్టుకున్న మోహిని భస్మాసుర నృత్యం 

Highlights

  • .భారత ప్రభుత్వ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రధానం వేదికగా 
ఆహుతులను ఆకట్టుకున్న మోహిని భస్మాసుర నృత్యం 

కూచిపూడి భాగవతమేళం" సంస్థ  ఢిల్లీ లో నిర్వహించిన "మోహిని భస్మాసుర" నృత్య ప్రదర్శన ఆహుతులను విశేషగా ఆకట్టుకుంది.భారత ప్రభుత్వ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.

 

డా. తాడేపల్లి నిర్వహణ లో "కూచిపూడి భాగవతమేళం"తరుపున భాగవత మేళం సభ్యులతో పాటుగా  డా. చింతా రవి బాలకృష్ణ గారు మరియు వారి శిష్యుల వ్యస్థ నృత్యం మరియు "మోహిని భస్మాసుర" ప్రదర్శన నిర్వహించారు.

Related Posts