YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన టాలీవుడ్

కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన టాలీవుడ్

సినిమా టిక్కెట్ల ధరలపై జీఎస్టీ తగ్గించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి టాలీవుడ్ కృతజ్ఞతలు తెలిపింది.  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈ నెల 22నాటి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.  23 రకాల వస్తు, సేవలపై పన్ను భారాన్ని తగ్గించారు. తాజా జీఎస్టీ ప్రకారం రూ.100 వరకు ధర కలిగిన టికెట్లపై జీఎస్టీని 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.  ఆపై ధరగల టికెట్లకు 18 శాతం విధించారు.  ఇంతకుముందు ఇది 28 శాతంగా ఉండేది. సినిమా టిక్కెట్లపై జీఎస్టీని తగ్గించడం వల్ల ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదాయం పడిపోనుంది. సమరించిన పన్నులు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి

Related Posts