YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబం నివాళి

ఎన్టీఆర్ కు నందమూరి కుటుంబం నివాళి

టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు.  హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సుహసిని, లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు.  తరువాత రసూల్ పురా లని ఎన్టీఆర్ విగ్రహానికి కుడా నందమూరి కుటుంబం పూలమాలలు వేసి నివాళులర్పించింది.  ఈ సందర్భంగా బాలకృష్ణ  మాట్లాడుతూ  బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని  అన్నారు. ప్రస్తుతం దేశంలో అమలు అవుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఎన్టీఆరే ఆధ్యుడని ఆయన తెలిపారు. అన్నివర్గాల అభ్యున్నతికి పాటు పడిన పాటు మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు.  తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన గుర్తుండిపోతారని చెప్పారు.  

Related Posts