YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

జేఎఫ్‌సీని ప్రజలు నమ్మరు 

Highlights

  • పవన్‌ ను తప్పుపట్టిన రోజా
  • పార్టీలకతీతంగా పోరాడితేనే
  • అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతు
జేఎఫ్‌సీని ప్రజలు నమ్మరు 

కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన నిధుల కేటాయింపులను నిగ్గు తేల్చేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీని ప్రజలు విశ్వసించరని  వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లు మౌనంగా ఉండి ఇప్పుడు జేఎఫ్‌సీ అంటే ప్రజలు నమ్మరన్నారు. గతంలో హోదా కోసం దీక్ష చేస్తానన్న పవన్‌ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. పార్టీలకతీతంగా పోరాడితేనే హోదా సాధించగలుగుతామని రోజా అన్నారు. పవన్ సూచన మేరకు అవిశ్వాస తీర్మానానికి జగన్ మద్దతిస్తారని...
అవిశ్వాస తీర్మానానికి అవసరమైన ఎంపీల మద్దతు కూడగట్టేందుకు పవన్ సహకరిస్తారా అని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.

Related Posts