YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

వన్డే ర్యాంకింగ్స్‌లో  టీమిండియా  అగ్రస్థానం 

Highlights

  •   బ్యాటింగ్‌లో కోహ్లీ  909 పాయింట్లతో అగ్రస్థానం 
వన్డే ర్యాంకింగ్స్‌లో  టీమిండియా  అగ్రస్థానం 

ఐసీసీ తాజాగా ప్రకటించిన 122 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా 117 పాయింట్లతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ ఆరు వన్డేల్లో కోహ్లీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆరు వన్డేల్లో 558 పరుగులు చేసి ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అందుకున్న విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో 909 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అంతేకాదు టెస్ట్, వన్డే ఇలా రెండు రెండు ఫార్మాట్లల్లోనూ ఏకకాలంలో 900 సాధించిన రెండో బ్యాట్స్‌‌‌మెన్‌‌గా విరాట్‌‌ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకూ ఏ భారత బ్యాట్స్‌మన్‌ కూడా 900 రేటింగ్‌ పాయింట్లు సాధించలేదు.. ఆ రికార్డును దక్కించుకున్న ఏకైక ఇండియా క్రికెటర్ విరాట్ కొహ్లీనే కావడం గమనార్హం.
 

Related Posts