YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం

 ఉర్దూకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత

Highlights

  • బి.ఏ రెండో సంవత్సరం ఉర్ధూ మీడియం పుస్తకాలను విడుదల చేసిన కడియం 
  •  

 

 ఉర్దూకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యత

బి. ఏ రెండో సంవత్సరం హిస్టరీ సబ్జెక్టు ఉర్ధూ మీడియం పుస్తకాలను  ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు సచివాలయంలోని ఆయన చాంబర్లో విడుదల చేశారు. నాంపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అధ్యాపకులు డాక్టర్ సమీనా బషీర్ ఈ పుస్తకాలను రచించారు. గత ఏడాది బి.ఏ హిస్టరీ మొదటి సంవత్సరం పుస్తకాలను విడుదల చేయగా, ఈ సంవత్సరం రెండో సంవత్సరం బి.ఏ హిస్టరీ పుస్తకాలను విడుదల చేశారు.ఉర్దూ మీడియం కు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆకాంక్షించారు. పుస్తక రచయితను, ఆయన బృందాన్ని అభినందించారు.

Related Posts