YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సెన్సార్ బోర్డుపై కేసు పెడతా.. నిప్పులు చెరిగిన రామ్ గోపాల్ వర్మ..!!

సెన్సార్ బోర్డుపై కేసు పెడతా.. నిప్పులు చెరిగిన రామ్ గోపాల్ వర్మ..!!

తాను దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు సర్టిఫికేషన్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు కావాలనే తాత్సారం చేస్తోందని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆరోపించారు. ఈ నేపథ్యంలో సెన్సార్ బోర్డుపై కేసు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. ఏపీలో పోలింగ్ ముగిసేవరకూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా సెన్సారింగ్ ను వాయిదా వేస్తామని బోర్డు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Posts