YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

రోహిత్‌ శర్మ అవుట్‌.. భారత్‌ స్కోరు 44/1

Highlights

  • ఇరు జట్లకు చివరి టీ -20 కీలకం
  • పలు రికార్డులకు వేదిక
  • మ్యాచ్‌లో సిరీస్‌ కు ఇరు జట్ల  పంతం 
రోహిత్‌ శర్మ అవుట్‌.. భారత్‌ స్కోరు 44/1

మూడు మ్యాచ్‌లో  మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జ‌రుగుతున్న మూడో టీ20లో భార‌త్ తొలి వికెట్ కోల్పోయింది.  దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న భారత్-దక్షిణాఫ్రికాలు ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పంతం పట్టాయి. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇరు జట్లకు చివరి టీ -20 కీలకంగా మారింది. దీంతో క్రికెట్‌ అభిమానులకు ఈ మ్యాచ్ అసలైన టీ-20గా నిలిచే అవకాశం ఉంది. కాగా, ఈ మ్యాచ్‌ పలు రికార్డులకు వేదిక కానుంది.

ఈ క్రమంలో జరుగుతున్న మ్యాచ్ లో  14 ప‌రుగుల వ‌ద్ద రోహిత్ శ‌ర్మ (13) ఔట‌య్యాడు. డాలా బౌలింగ్ లో ఎల్బీడ‌బ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత జట్టు స్కోరు 4 ఓవర్లకు 44 పరుగులు క్రీజులో ధావన్‌ 8, రైనా 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Related Posts