YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'చిత్రలహరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా తారక్..!!

'చిత్రలహరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా తారక్..!!

యువ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

కిషోర్ తిరుమల దర్శకత్వంలో  సాయితేజ్ హీరోగా కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించిన  'చిత్రలహరి' సినిమా ఏప్రిల్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ లోగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడానికి మైత్రీ మూవీ మేకర్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరుకానున్నట్టుగా తెలుస్తోంది. 'జనతా గ్యారేజ్' సమయం నుంచి మైత్రీ మూవీ మేకర్స్ వారికి ఎన్టీఆర్ తో మంచి సాన్నిహిత్యం వుంది. అందువలన వాళ్ల ఆహ్వానం మేరకు ఎన్టీఆర్ రానున్నాడని అంటున్నారు.
 

Related Posts