YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈనెల 19 న కాకినాడ-తిరుపతి ప్రత్యేక రైలు

ఈనెల 19 న కాకినాడ-తిరుపతి ప్రత్యేక రైలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

కాకినాడ టౌన్ నుంచి తిరుపతి కి  (07431 నంబర్) వేసవి ప్రత్యేక రైలు నడవనుంది. ఈనెల 19వ తేదీన రాత్రి 7 గంటలకు కాకినాడటౌన్లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. అలాగే,  తిరుపతి-కాకినాడటౌన్ (07432 నంబర్)  రైలు ఈనెల 20వ తేదీన రాత్రి 8.10 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు కాకినాడటౌన్కు చేరుకుంటుంది.  ఈ రైలు సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, గూడూరు, రేణిగుం ట స్టేషన్లలో  మార్గాల్లో ఆగుతుంది. స్పెషల్ రైలులో ఏసీ త్రీ టైర్, టూ టైర్, స్లీపర్క్లాస్, జనరల్ బోగీల సౌకర్యం ఉంది.

Related Posts