YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలంకు కొత్త ఈవో

శ్రీశైలంకు కొత్త ఈవో

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠం  శ్రీశైల శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లను నూతన ఇ ఓ కే.యస్. రామారావు మంగళవారం దర్శించుకున్నారు. అయనకు  దేవస్థానం అధికారులు,అర్చక స్వాములు ఆలయ ముఖద్వారం వద్ద ఘనంగా స్వాగతం పలికారు.  అనంతరం అయన స్వామివారికి రుద్రాభషేకాలు, అమ్మవారికి కుంకమార్చనలు తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.  ఈ సందర్భంా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆశీర్వచనం మండపంలో నూతన ఇ.ఓ కు అర్చకులు , వేదపండితులు ఆశీర్వచనాలు పలుకగా ఆలయ అధికారులు వారికి స్వామివారి శేష వస్తాలను, శ్రీశైల జ్ఞాపికను,లడ్డూ ప్రసాదాన్ని ఇచ్చి సత్కరించారు.

Related Posts