YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ-విజయవాడ మధ్య పరుగులు తీయనున్న డబుల్ డెక్కర్

 విశాఖ-విజయవాడ మధ్య పరుగులు తీయనున్న డబుల్ డెక్కర్

 యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ఈ నెల 26న విశాఖ-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు ఉదయ్ ఎక్స్ ప్రెస్ ప్రారంభం కానుంది. రైల్వే శాఖ సహాయమంత్రి సురేశ్ అంగడి ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు. విశాఖ నుంచి ఉదయం 5.45 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు విజయవాడ చేరుతుంది. విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు విశాఖకు ఈ రైలు చేరుతుందని అధికారులు తెలిపారు.

Related Posts