YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీకృష్ణాజన్మాష్టమి పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు

 శ్రీకృష్ణాజన్మాష్టమి పురస్కరించుకొని  రాష్ట్ర ప్రజలకు  గవర్నర్ శుభాకాంక్షలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

శుక్రవారం శ్రీకృష్ణజన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు  గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్  శుభాకాంక్షలు తెలిపారు. " శ్రీ కృష్ణుడి ఇచ్చిన శాశ్వతమైన సందేశాన్ని భగవద్గీత గుర్తుచేస్తుందని, ఆరోజును పురస్కరించుకొని శ్రీకృష్ణ జన్మాష్టమి  వేడుకలను జరుపుకుంటారన్నారు. ఈ శ్రీకృష్ణజన్మాష్టమి సామరస్యపూర్వక సమాజాన్ని నిర్మించడానికి పునాదిని ధృవీకరిస్తుందని" గవర్నర్  హరిచందన్ సందేశమిచ్చారు. ఈ శుభ సందర్భం శాంతి, పురోగతి మరియు శ్రేయస్సుతో ప్రజలు వర్థిల్లాలని, రాష్ట్ర ప్రజలలో సోదరభావం, స్నేహం మరియు సామరస్యాన్ని మరింత బలోపేతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు.

Related Posts