YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీవారికి భారీ విరాళం ఇచ్చినా  'ఆర్‌ఎస్ బ్రదర్స్'

 శ్రీవారికి భారీ  విరాళం  ఇచ్చినా  'ఆర్‌ఎస్ బ్రదర్స్'

 ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ  'ఆర్‌ఎస్ బ్రదర్స్'    యజమానులు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులకు శనివారం రూ .2 కోట్లు విరాళంగా ఇచ్చారు. తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక అధికారి ధర్మరెడ్డి కలిసి విరాళానికి సంబంధించిన డి డి లను అందజేసారు 

Related Posts