YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సమస్యలపై పోరాటమే ఇష్టం 

Highlights

  • భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, పవన్ అభిమానులు
  • భారత్ మాతాకీ జై కొట్టిన పవన్ 
  • తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన పవన్
సమస్యలపై పోరాటమే ఇష్టం 

గుంటూరులోని నాగార్జునా యూనివర్సిటీ ఎదురుగా ఏర్పాటు చేసిన  జనసేన పార్టీ ఆవిర్భావ మహాసభ ప్రాంగణ వేదికపై నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత్ మాతాకీ జై అంటూ పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన పవన్ కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రుల ఆవేదనను తెలియచేద్దామని పిలుపునిచ్చారు. సమస్యలపై పోరాటం చేయడం అంటే తనకు ఇష్టమని చెప్పారు.   మరోవైపు పెద్ద ఎత్తున జనసేన కార్య‌క‌ర్త‌లు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు అక్కడకు వ‌చ్చారు. ఈ వేదికపై నుంచి జనసేన యువజన విభాగానికి నేతాజీ యువసేనగా, మహిళా విభాగానికి ఝాన్సీ లక్ష్మి వీర మహిళా సేనగా, విద్యార్థి విభాగానికి భగత్ సింగ్ విద్యార్థి విభాగంగా పేర్లు పెడుతున్నట్లు ఆ పార్టీ ప్రకటించనున్నారు.

Related Posts