YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కొత్త అక్రిడేషన్ లకు గ్రీన్ సిగ్నల్. 

Highlights

  • అక్రిడేషన్ల మంజూరుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం 
  • ప్రస్తుత అక్రిడేషన్ల కాలపరిమితి పెంపు 
  • 2019  మార్చి31 వ వరకూ పొడిగింపు 
  • సమాచార శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ 
కొత్త అక్రిడేషన్ లకు గ్రీన్ సిగ్నల్. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  జర్నలిస్టులందరికి అక్రిడేషన్లను మంజూరు చేయాలని సమాచార శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.కమిషనర్ ఆదేశాల ప్రకారం ఇప్పటికే అక్రిడేషన్లు కలిగిన జర్నలిస్టులకు వాటి కాల పరిమితిని 2019 మార్చి 31 వ తేదీ వరకూ పొడిగించనున్నారు.అక్రిడేషన్లు లేని జర్నలిస్టులు జిల్లాల లోని డి.పి.ఆర్.ఓ కార్యాలయాల్లో ధరఖాస్తు చేసుకుంటే ఈనెల 31 లోపు కొత్త అక్రిడేషన్లు మంజూరు చేస్తారు. అక్రిడేషన్లలో మార్పులు, చేర్పులు కూడా చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. 

Related Posts