YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ ఎంపీలకు విప్ జారీ 

Highlights

  • పార్లమెంటుకు తప్పనిసరిగా హాజరుకావాలని విప్
  • పార్లమెంటులో టీడీపీ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆదేశాలు
  • టీడీపీకి పలు పార్టీల మద్దతు
టీడీపీ ఎంపీలకు విప్ జారీ 

తెలుగు దేశం పార్టీలంతా విధిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సిందే. సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ  సమావేశాలు ముగిసే వరకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశిస్తూ.. . టీడీపీ తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటంలేదన్న అక్కసుతో కేంద్ర ప్రభుత్వంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  టీడీపీ.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే.టీడీపీ ప్రవేశపెడుతోన్న అవిశ్వాస తీర్మానానికి పలు పార్టీల మద్దతు లభించింది. 

Related Posts