YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వ్యక్తిగత దూషణలు మానండి

వ్యక్తిగత దూషణలు మానండి

వ్యక్తిగత దూషణలు మానండి
విజయవాడ నవంబర్ 16 
రాజకీయాలు అన్నా,  రాజకీయ నాయకులన్నా ప్రజలు అసహ్యించుకుంటున్నారు. నిన్నటి దాక పార్టీలో ఉండి నేడు విమర్శలు చేయటం మంచిది కాదని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అందరం హర్షించాం. నేడు అధికారం కోల్పోయినాక ఇలా పర్శనల్ గా దూషించడం సమంజసం కాదని అయన అన్నారు. రాజేంద్రప్రసాద్ కు డబ్బులు ఇచ్చి నట్లు చేసిన ఆరోపణలను వాస్తవం కాదు. నేను ఎవ్వరికి ఇవ్వలేదు తీసుకోలేదని అన్నారు. నేను కూడా పార్టీనీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. అవసరమైతే రాజకీయాలనుండి తప్పుకుంటా. కానీ పార్టీ మారానని అన్నారు. వ్యక్తిగత విమర్శలు రాజకీయనాయకులు ఒకరినోకరు చేసుకోవటం ఇకనైన మానుకోవాలి. ఒకరిద్దరు నేతలు పార్టీ మారితే టిడిపి నష్టం ఎమీలేదు. చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమా, రాజేంద్రప్రసాద్ లను వ్యక్తి గత విమర్శలు చేయటం వంశీ మానుకోవాలని అయన సూచించారు.  

Related Posts