ఓం...నమో...వేంకటేశాయా...
???? తిరుమల దర్శనం ????
తేదీ:22.03.2018,గురువారం
ఉదయం 6గం.ల సమయానికి,
సర్వదర్శనం కోసం 11
కంపార్టమెంట్లలో భక్తులు
నిరీక్షిస్తున్నారు.
కంపార్టమెంట్లలోని భక్తులు
ఉ. 11-12 గంటల మధ్య
సర్వదర్శనం పూర్తి చేసుకొని
ఆలయం వెలుపలికి రావచ్చు.
కాలి నడక మార్గంలో
అలిపిరి నుండి 14000
శ్రీవారిమెట్టు నుండి 6000
మందికి *మదివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు.
స్లాట్స్ మేరకు ఉ. 8 గం.
తరువాత దివ్యదర్శనానికి
నేరుగా అనుమతిస్తారు.
ప్రత్యేక ప్రవేశ దర్శనం
(₹: 300) భక్తులు ఉదయం
9గం.లకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చును.
నిన్న 65,350 మంది భక్తులకు
స్వామివారి దర్శనభాగ్యం
లభించినది.
నిన్న 27,251 మంది భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించి
మొక్కు చెల్లించుకున్నారు.
నిన్న స్వామివారికి భక్తులు
పరకామణి ద్వారా సమర్పించిన
నగదు కానుకలు ₹ 3.71 కోట్లు.
నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు
భక్తులు అందించిన విరాళాలు.
అన్నప్రసాదం ట్రస్టు: ₹ 8.00 లక్షలు.
శ్రీబాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీమ్: ₹ 1.00 లక్షలు.
యస్వీసర్వశ్రేయా ట్రస్టు: ₹ 10.00 లక్షలు.
గురువారం ప్రత్యేక సేవ:తిరుప్పావడ
ఓం...నమో...వేంకటేశాయా..