YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఉప రాష్ట్రపతి కి ఘన స్వాగతం

 ఉప రాష్ట్రపతి కి ఘన స్వాగతం

 ఉప రాష్ట్రపతి కి ఘన స్వాగతం
విజయవాడ డిసెంబర్ 23
కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలలో నాలుగు రోజుల పర్యటన సందర్భంగా భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం న్యూ ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నరు. అయనకు  గవర్నర్ బిస్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర మంత్రి కొడాలి నాని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ప్రోటోకాల్ డైరెక్టర్ కిషోర్ కుమార్, అడిషనల్ డిజి హరీష్ కుమార్ గుప్త, జిల్లా కలెక్టర్ ఏ. ఎండీ. ఇంతియాజ్, పొలిస్ కమీషనర్ ద్వారక తిరుమలరావు,మాజీ మంత్రి డా.కామినేని శ్రీనివాస్, శాసనసభ్యులు వల్లభనేని వంశీ, సబ్ కలెక్టర్ స్వపనిల్ దినకర్ స్వాగతం పలికారు.

Related Posts