YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వజ్రాలు  పొదిగిన బంగారు పుష్పం 

Highlights

  • శ్రీవారికి సమర్పించిన ఓ భక్తుడు 
వజ్రాలు  పొదిగిన బంగారు పుష్పం 

తిరుమల వేంకటేశ్వర స్వామికి బెంగుళూరు భక్తుడు అరుదైన కానుకను సమర్పించాడు 5 లక్షల రూపాయిలతో వజ్రాలతో పొదిగిన బంగారం పుష్పాన్ని తయారు చేయించి సిరుల శ్రీనివాసుడికి భక్తిపూర్వకంగా సమర్పించుకున్నారు.శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదల పాదపద్మారాధనలో వినియోగించలని టీటీడీ అధికారులలను విజ్ఞప్తి చేసారు.  

తనకు సాక్షాత్తు శ్రీనివాసుడే కలలో పుష్పాన్ని తయారు చేయించమని ఆజ్ఞాపించినట్లు భక్తుడు తెలియజేశాడు. తాను సొంత ఇంటిని కట్టుకునేందుకు ఎటువంటి అవరోధాలు ఎదురుకాకుండా ఆ శ్రీహరే దీవించాడని భావిస్తున్నట్లు వారు తెలిపారు.

ఇలా శ్రీనివాసుడి కానుకను సమర్పించుకునే అదృష్టం దక్కినందుకు ఎంతో ఆనందం పడుతున్నట్లు బెంగుళూరుకి చెందిన దంపతులు తెలిపారు.

Related Posts