YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీశైలం టర్నింగ్ వద్ద టూరిస్ట్ బస్సు బోల్తా, ఇద్దరు మృతి,పలువురికి గాయాలు !!

శ్రీశైలం టర్నింగ్ వద్ద  టూరిస్ట్ బస్సు బోల్తా, ఇద్దరు మృతి,పలువురికి గాయాలు !!

శ్రీశైలం రామయ్య టర్నింగ్ వద్ద కృష్ణా జిల్లా కైకలూరు కు చెందిన టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది సంఘటన స్థలం లొ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

 
మరో ఇద్దరి పరిస్థితి విషమము వారిని 108 వాహనం లొ శ్రీశైలం ప్రాజెక్టు హాస్పటల్ కు తరలించారు బస్సులో 50 మంది భక్తులు ఉన్నారు.

కృష్ణా జిల్లా కైకలూరు అస్త్రాపురం నుంచి నిన్న ఉదయం 9 గంటలకు ి శ్రీశైలం మల్లన్న దర్శనానికి బయలుదేరి శ్రీశైలం వస్తున్న సమయంలో ఉదయం 9 : 30 గంటలకు శ్రీశైలం టోల్ గేట్ సమీపంలో రామయ్య టర్నింగ్ వద్ద అదుపు తప్పి బో్ల్తా పడింది బస్సులొ 50 మంది భక్తులు ఉన్నారు ఘటన స్థలం లొ అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు.

Related Posts