YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీవారి సమాచారం 

Highlights

  •  ఓం...నమో...వేంకటేశాయా...
  •  తిరుమల దర్శనం 
  •  తేదీ 03.04.2018
  • మంగళవారం
తిరుమల శ్రీవారి సమాచారం 

 ఉదయం 5 గంటల సమయానికి సర్వదర్శనం కోసం 3 కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలోని భక్తులకు ఉదయం  9-10 గంటల మధ్య సర్వదర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు.

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000  మందికి స్లాట్స్ కేటాయిస్తారు 

స్లాట్స్ మేరకు ఉ.11 గం. తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులకు మధ్యాహ్నం 9 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు.
     
నిన్న 70,908 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.
‌ ‌
నిన్న 25,825 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹ 3.62 కోట్లు.

నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు. 

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 13.00 లక్షలు .

గోసంరక్షణ ట్రస్టు: ₹ 5.00 లక్షలు .

బాలాజీఆరోగ్యవరప్రసాదిని స్కీం : ₹ 1.00 లక్షలు .

ఎస్వీవిద్యాదాన ట్రస్టు : ₹ 1.00 లక్షలు .

మంగళవారం ప్రత్యేక సేవ: అష్టదళపాదపద్మారాధన

ఓం...నమో...వేంకటేశాయా... 

Related Posts